Telugu » Latest News
అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని గెస్ట్ గా రమ్మని పది రోజుల ముందే ఇన్వైట్ చేశాను. వస్తానని మాట ఇచ్చి ఇప్పుడు రాలేదు. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని............
సికింద్రాబాద్-ఉందానగర్ ప్యాసింజర్, మెము రైలు రద్దు అయింది. మేడ్చల్-ఉందానగర్, ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు చేశారు. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ స్పెషల్ రైలును రద్దు అయింది.
చుట్టూ పచ్చని చల్లని కొండలు. మధ్యలో బెడ్, పైన ఆకాశం, కనువిందు చేసే నక్షత్రాలను చూస్తే ప్రకతి ఒడిలో సేదతీరే అత్యంత సుందరమైన అద్భుతనమైన హొటల్ అది. పర్వతసానువుల్లో పవళించాలనుకునేవారికి స్వర్గధామం ఆ హొటల్. బిజీ బిజీ లైఫ్ నుంచి మనస్సునిసేద తీర్చ
చీమల పచ్చడి. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లోనూ, ఒడిశాలోని మయూర్భంజ్లోనూ.. ఎక్కువగా ఈ చీమల చట్నీకి డిమాండ్ ఉంది. ఈ ఎర్రచీమల పచ్చడిని స్థానికంగా చాప్ డా అని పిలుస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఈ చట్నీ మ
టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జ
ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''దేవదాస్ సినిమా నుంచి రామ్ అంటే నాకు ఇష్టం. గతంలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఓ సారి రామ్కి..............
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసాన్ని లక్షలాది ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో ఆయన ప్యాలెస్ వదిలిపారిపోయారు. దీంతో ప్రజలు అధ్యక్షభవనంలో చిల్ అవుతున్నారు. బెడ్ రూమ్ అనీ లేదు..కిచెన్ అనీ లేదు. సామాన్యులకు ప్రవేశంలేని దేశాధ్యక్
లీనాకు మద్దతుగా మహువా మాట్లాడుతూ ‘‘నాకు సంబంధించినంత వరకు కాళీ మాత మద్యం, మాంసాలను స్వీకరించే దేవత మాత్రమే. మీ దేవతను మీరు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవతలకు మద్యాన్ని కూడా నైవేద్యంగా అందిస్తారు’’ అని మహువా మొయిత్రా వ్యాఖ్యానించి
తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో సీనియర్ నటీనటులు సుభాషిణి, జెన్నీ, బాలాజీ, కృష్ణవేణి వచ్చి సందడి చేశారు. ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొప్ప మనసు గురించి చెప్తూ కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి సుభాషిణి.........
అధ్యక్ష భవనంలోకి వెళ్లిన ఆందోళన కారులు కిచెన్ లో ఆహార పదార్థాలు తింటూ, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ, జిమ్ రూంలో జిమ్ చేస్తూ సందడి చేశారు. మూడు రోజులుగా అధ్యక్ష భవనమే వారికి నివాసంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా