Telugu » Latest News
పాఠశాల ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోయిన స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో పాఠశాల ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన బాహార్ లోని కతివార్ జిల్లాలో చోటు చేసుకుం
చేపల వర్షం.. జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాన చినుకులతో పాటు చేపలు పడుతుండటం వింతగా అనిపిస్తోంది. చేపల వర్షం వెనుకున్న మిస్టరీ ఏంటి? అసలు చేపలు ఆకాశంలోకి ఎలా వెళ్లాయి?(Fish Rain Reason)
శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనుల్లో .. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక్కడున్న మూడు రీజియన్లలో నాలుగు ఓపెన్కాస్ట్ గనులున్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో 70వేల టన్నుల ఉత్పత్తి అవుతోంది.
రెండు రోజుల క్రితం అమర్నాథ్లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యారని, త్వరలో వారు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ వార్తలను గోవా
ఒకప్పుడు అభివృద్ది కాంతులతో కళకళలాడిన లంక.. ఇప్పుడు నిత్యావసరాల లేని దుస్థితికి చేరిందంటే రాజపక్సే కుటుంబ పాలన ఎంత చెత్తగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టూరిస్టులతో కిక్కిరిసిన ద్వీపం.. ఇప్పుడు ఆకాలి బాధలకు కేరాఫ్గా మారిపోయింది.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.....
వర్షంలో పడుతున్న చేపలను వండుకుని తినొచ్చా? వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అసలు నిపుణులు ఏమంటున్నారు?
టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. రోజురోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి.