Telugu » Latest News
ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్
శరీరాన్ని బలహీనపరిచే సమస్యలలో నొప్పి ఒకటి. నవ్వు శరీరం యొక్క సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. నవ్వు ద్వారా ఎండార్ఫిన్లు విడుదలై నొప్పి నివారిణకు సహాయపడుతుంది.
పార్క్ చేసిన కారు డోర్ ఓపెన్ చేయగా అటుగా వెళ్తున్న బైకర్ దాని ఢీకొట్టి కార్ కిందపడి మృతిచెందాడు. ఆదివారం రాత్రి జిరాక్పూర్లోని ఓల్డ్ కల్కా రోడ్లో 32 ఏళ్ల మోటార్సైకిలిస్ట్ పార్క్ చేసి ఉంచిన కారు తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో దానిని ఢీక
పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.
ఔరంగాబాద్ నగరం పేరు మార్చటానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తారా? ఇది ప్రజల సొమ్ము కాదా? అంటూ ప్రశ్నించారు ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. 55 బంతుల్లో 117పరుగులు చేసేశాడు. ఈ షార్ట్ ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్మన్గా ఘనత సాధించాడు. విదేశాల్లో అధిక స్కోరు నమోదు చేసి కేఎల్ రాహుల్ రికార్డును
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.
ఏపీలో రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్ర లేపేందుకే ఈ కార్యక్రమం. జనసేన అధినతే పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు కార్యక్రమంలో పాల్గొంటారు.
మసీదులు ప్రార్థనలు చేసుకోవటానికి..నిరసన ప్రదర్శనల కోసం కాదు అంటూ ముస్లింలకు ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ కీలక సూచనలు చేశారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.