Telugu » Latest News
స్థానిక భాష మాట్లాడటమే నేరంగా భావించి.. తరగతి గదిలోనే తోటి విద్యార్థులంతా కలిసి మెక్సికన్ విద్యార్థికి నిప్పంటించారు. జూన్ నెలలో సెంట్రల్ స్టేట్ క్వెరెటాలోని హైస్కూల్ లో జువాన్ జామోరానో కూర్చొనే సీటుపై ఇద్దరు విద్యార్థులు మద్యంపోశారు.
వాట్సాప్లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.
అఫ్గానిస్థాన్లో బాలికలు మాధ్యమిక విద్యను అభ్యసించకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించడంతో అమ్మాయిల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని న్యూయార్క్ వేదికగా పనిచేసే మానవ హక్కుల సంఘం 'హెచ్ఆర్డబ్ల్యూ' పేర్కొంది.
గృహ హింస చట్టం దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గొటబాయ దేశం విడిచిన కొద్ది గంటల్లోనే.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.
ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్ప్లస్, రియల్మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
గత వారం రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు.
జనాభా అసమానతను అనుమతించేది లేదని యూపీ సీఎం ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైస్ కౌంటర్ ఇచ్చారు. ‘ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు పాటిస్తున్నారు’అంటూ అసదుద్ధీన్ కౌంటరిచ్చారు.
ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంప
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది