Telugu » Latest News
పాతకాలంలో ఒక సామెత ఉంది. కోతి నుంచి పుట్టాడు మానవుడు అని... కానీ ఈ సోషల్ మీడియా పిచ్చి మనుషుల నుంచి కోతులకు పాకింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏడాది క్రితం వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైర
రష్యా-ఉక్రెయిన్ మిలటరీ అధికారులు కొన్ని నెలల తర్వాత మళ్ళీ నేరుగా చర్చలు జరిపారు. నల్ల సముద్రం ద్వారా ఉక్రెయిన్ నుంచి ధాన్యాన్ని ప్రపంచ మార్కెట్కు ఎగుమతి చేసేందుకు ఐక్యరాజ్య సమితి ప్రణాళిక వేసుకుంది. అందుకు సహకరించడాన
గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పని మనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చారు.
''ఓవల్ మైదానం బౌన్స్కు అనుకూలిస్తుంది. అయితే, భారత బౌలర్లు చాలా చక్కగా బంతులు వేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా బుమ్రా అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్త
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలో తాను గెలిస్తే దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు కాకుండా చూస్తానని విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోన్న వేళ దీనిపై ప
ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.
మనలో చాలామంది ఉదయాన్నే వేడి కప్పుతో చాయ్ తాగి రోజు ఆరంభిస్తాం. అది కూడా బ్రష్ చేసుకున్న తర్వాతే.. కానీ, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్, హోమియోపతి డాక్టర్ అయిన డా. నూపర్ రోహ్తగి ప్రతి ఉదయాన్ని గ్లాసు నీళ్లతో మొదలుపెట్టాలని చెబుతున్నారు. ఆయుర్
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన సర్టిఫికెట్స్ పరిశీలన జరుగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.