Telugu » Spiritual News
గాయత్రీ మంత్రం జపిస్తే ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి.
అమ్మవారు అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. 2 -10 ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసి కొత్త బట్టలు పెడతారు.
బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..
దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.
అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు.
శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు.
మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు.
శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము పారాయణ చేయాలి. 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః' మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.
ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.