Home » Spiritual
శ్రీవారి ఆలయంలోని హుండీతో పాటు ఇతర తిరుమల అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను ఆగస్టు 1న ఈ-వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా.. శాఖాహారమే తీసుకోవాలి.
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అలంకరించారు.
TTD Srivani Tickets : జూలై 22 నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో అందిస్తున్న 500 శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను టీటీడీ కొనసాగించనుంది.
సోషల్ మీడియాలో లడ్డూల తయారీపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
ఫైనల్గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది.
పూరీ రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
ఎక్కడో తెలియని భయం.. బయటికి చెప్పుకోలేని బెరుకు, గాభరా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తోంది. మూడో గదిని తెరిస్తే మటాషే అని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవమెంత?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు.
ఏడుకొండలెక్కిన సామాన్య భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడం గగనంగా మారింది. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి..?