Home » covid test
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనలో కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మిచిగాన్ కు చెందిన మారీసా ఫోటియో మహిళా టీచర్ ఉన్నారు. విమానం బయలుదేరిన కొద్ది సమయానికి మారిసాకు అస్వస్థతకు గురయ్యారు...
పిల్లలు, వృద్ధులకు అదనపు డోస్ వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపారు...
కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.
కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఈ లక్షణాల ఆధారంగా వారికి కరోనా సోకిందని ప్రాథమిక అంచనా వేశారు.
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు
తమిళనాడులో ఇవాళ 56 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో 2 శిబిరాలు ఏర్పాటు చేసి ఏనుగులకు మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.