Home » SANSKRIT
సంస్కృతం ఒక పర్వతం లాంటిది. ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దీనిపై సుప్రీం స్పందిస్తూ ‘‘సంస్కృతం నుంచి పలు భాషలు కొన్ని పదాలు తీసుకున్నాయని మాక్కూడా తెలుసు. అంత మాత్రాన సంస్కృతాన్ని జాతీయ భాష చేయాలని మేము ఆదేశాలు ఇవ్వలేం. దానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఒక్క శాసనశాఖకు మాత్రమే అది సాధ్యం’’ అని సమాధానం ఇచ
Muslim girl topper in Sanskrit : రాజస్థాన్లోని సవాయీ మాధేపూర్నకు చెందిన ముస్లిం యువతి అస్మత్ పర్వీన్ సంస్కృతంలో టాపర్ గా నిలిచింది. సంస్కృతం వ్యాకరణ ఆచార్యలో గోల్డ్ మెడల్ అందుకోబోతున్న ఏకైక ముస్లిం యువతిగా నిలిచింది అస్మత్ పర్వీన్. బాషకు మతానికి సంబంధం లేద
ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్ 80 ఏండ్ల వయసులో పీహెచ్డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల�
New Zealand MP takes oath in Sanskrit గత నెలలో జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ(33) తాజాగా ఆ దేశ పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, గౌరవ్.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం. తొలుత న్యూజిలాండ్ అధి�
మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని National Education Policy 2020 పై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదించిన జాతీయ విద్యా విధానాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త విద్యా విధానంతో ద్రావిడులకు వ్యతిరేక�
శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంట
సంస్కృతం బాషను దేశంలో రెండవ అధికార భాషగా దేశంలో మొదటిసారి 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్కృతం బాషను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో త్వరలో 100శాతం సంస్కృతం
ఉత్తరాఖండ్ లో రెండవ అధికార భాషగా ఉన్న సంస్కృతాన్ని మరితంగా ప్రమోట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలోని మొత్తం ఉర్దు సైన్ బోర్డులను సంస్కృతంతో రీప్లేస్ చేయాలని రైల్�