-
Home » 1.2 millions
1.2 millions
Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు
August 13, 2022 / 10:41 AM IST
పాములు పగపడతాయా? పగతో వెంటాడి మరీ కాటేస్తాయా? పాముకాటుతో దేశంలో లక్షలాదిమంది మరణిస్తున్నారని WHO రిపోర్టులో పేర్కొంది. పాములు పగ పట్టటం వల్లనే భారత్ లో ఇంతమంది పాముకాటుతో మరణిస్తున్నారా? అనే చర్చ కొనసాగుతోంది.