Home » 10 lakh rupees
ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు. వీరాభిమాని కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆ కుటుంబానికి రూ.10లక్షలు