Home » 100 tons
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.