1000 Cr

    ఆ ముగ్గురూ : వెయ్యి కోట్ల ప్యాకేజీ కుట్రలంటున్న చంద్రబాబు

    February 25, 2019 / 04:58 AM IST

    ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను ప్రారంభించారని సంచలన ఆరోపణలు చేశా

10TV Telugu News