Home » 10th Exams
తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమైంది.
ఏపీలోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణలు జరిగాయి. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పలు ప్రశ్నలు సంధించి విచారణను రేపటికి వాయిదా వ�
10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు&nbs
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ లో సంస్కరణలు తీసుకురానున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపుది
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సోమవారం (మే 13, 2019)న పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడ