Home » 10th Exams
10th Board Exams: 2026 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఈనెల 21వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
పరీక్ష కేంద్రాలకి వెళ్లడానికి మాత్రమే కాదు.. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ..
టెన్త్ హిందీ పేపర్ లీక్పై వరంగల్ సీపీ రంగనాథ్
పదవ తరగతి జవాబు పత్రాలు మిస్సింగ్
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలో 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,652 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
AP 10th Exams 2023 : ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి (10th Class) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబం�
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరు సబ్జెక్ట్లకు ఆరు పేపర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించింది.
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.