ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరు సబ్జెక్ట్లకు ఆరు పేపర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించింది.
ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయానికి విడుదల చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమే అని విమర్శించారు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా వేయడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమైంది.
ఆంధ్రప్రదేశ్లో మే మొదటి వారం నుంచి విద్యా సంస్ధలకు వేసవి సెలవులు ప్రకటించ నున్నారు. మే లో పదో తరగతి పరీక్షలు ఉన్నందువల్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విధులకు హాజరు కావాల్సి ఉన్నందువల్ల