Home » 10th grade student
ఉత్తరప్రదేశ్లో దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. పదోతరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. బలవంతంగా విష పదార్థం తినిపించడంతో బాధితురాలు మృత్యువాతపడింది.