Home » 10tv
హైదరాబాద్ లో తేనెటీగల పెంపకంలో శిక్షణ తీసుకుని మొదట 12 పెట్టెలతో ప్రారంభించారు. అయితే అనుభం తక్కువగా ఉండటంచేత అంతగా లాభాలు రాకపోయినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.
ల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది.
పచ్చిక బయళ్లు సరిపడా లేక పాడిపశువులు, జీవాలు పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ప్రత్యేకించి చలికాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గడ్డి పెరుగుదల మందకొడిగా ఉండటంతో పాటు పోషకాల లోపంతో పశు ఎదుగుదల కూడా తక్కువగానే ఉంటు
సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబోను రూపకల్పన చేశారు ఫామ్ రోబో సంస్థ. బ్యాటరీతో ఈ రోబో పనిచేస్తుంది. ఒక యూనిట్ కరెంట్ తో.. చార్జ్ అవుతుంది. ఒక సారి చార్జ్ చేస్తే 3 నుండి 5 గంటల వరకు పనిచేస్తుంది.
వివిధ ప్రాంతాలలో పిలక దశలో వరి పైరు ఉంది. ఈదశలో పిలకలు ఉల్లికాడల వలే పొడవాటి గొట్టాలుగా మారి, పెరుగుదల సరిగా లేదంటూ రైతులు ఆందోళ చెందుతున్నారు.
ఇందులో రెండు రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి . పైముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే, తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి.
గత నాలుగైదు ఏళ్ళుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు , వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అ�
ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట.