Home » 10tv
కందిపంటను సాగుచేసే రైతులు భూసారాన్ని అనుసరించి, సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. అంతే కాదు తొలిదశలో వచ్చే తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవాలంటే తప్పకుండా విత్తనశుద్ధి చేయాల్సి ఉంటుంది.
ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.
వరిసాగులో శ్రీ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా వుంది. ఈ నేపధ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయల వచ్చే హైబ్రిడ్ ల అభివృద్ధి జరగటం.. ఇటు పలు రంగుల్లో అందుబాటులోకి రావటంతో పాటు అన్నికాలాల్లోను సాగుచేయదగ్గ రకాలు లభిస్తుండటంతో కొంతమంది రైతులు ఏడాది పొడవునా పుచ్చసాగు చేస్తూ
వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.
మారిన ఆహార అలవాట్లతో, తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నా యి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా, కొంతమంది రైతులు విదేశీ ఫలాలను పండిస్తున్నారు.
5 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని, కేవలం ఒక్క ఎక్కరం మల్బరీ సాగుతో పొందే అవకాశం కల్పిస్తోంది పట్టు పరిశ్రమ. తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించే అవకాశం వుండటంతో చాలా మంది ఈ సాగుపట్ల మక్కువ చూపుతున్నారు.
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి... ఏడాది పొడవునా నిత్యం ఆదాయం ప�
నూటికి 99 శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగుచేస్తున్నారు. కంపెనీలు కూడ విత్తనశుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తర్వాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
రకరకాల ప్రయోగాలతో పంటలకు కావాల్సిన వాతావరణాన్ని రైతులే సృష్టిస్తూ.. సాగుచేస్తున్న రోజులివి. ఈ కోవలోనే అన్నయ్య జిల్లా, మదనపల్లె కు చెందిన యువరైతు శ్రీనిధి.. కశ్మీరీ కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.