Home » 11STATES
కరోనా వైరస్ గురించి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాత, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ఉదయం 11 గంటలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
BJP Sweeps Assembly Bypolls In 11 States దేశవ్యాప్తంగా కమలాలు విరబూశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యంగా, మధ్యప్రదేశ్లో అత్తెసరు మెజారిట�