Home » 12 Killed
నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.
జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిలో బైలాదకరే గ్రామంలో శుక్రవారం (మార్చి 6, 2020) తెల్లవారుఝామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సున్న బాలుడుతో సహా 12 మంది మరణించారు. హాస్పటిల్లో మరో అబ్బాయి చనిపో
ఇరాక్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 12మంది మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని ఇరాక్ సైనికాధికారి తెలిపారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు దక్షిణాన ఉన్న కర్బాలా నగరం ఎంట్రన్స్ సమీపంలో ఉన్న చెక్ పాయింట్ దగ్గర శుక్రవారం (�