-
Home » 139 persons rape case
139 persons rape case
139మంది రేప్ కేసులో కీలక నిందితుడు డాలర్ బాయ్ గోవాలో అరెస్ట్
October 23, 2020 / 03:29 PM ISTdollar bhai: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139 మంది అత్యాచారం కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రాజశ్రీకర్ అలియాస్ డాలర్భాయ్ని గోవాలో అరెస్ట్ చేశారు.…
139 మంది రేప్ కేసు: అత్యాచార బాధితురాలి మరో ట్విస్ట్. లగ్జరీ కార్లు నా ఫ్రెండ్స్వి, చేసిందంతా డాలర్ బాయ్, కేసు పెడతా
September 3, 2020 / 04:53 PM ISTతనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి చేత కేసు పెట్టించిన డాలర్ భాయ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్రెడ్డి అలియాస్ డాలర్ బాయ్పై ఇప్పటికే…
139మంది అత్యాచారం కేసు: యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడిని ఎందుకు ఇరికించారు, మందకృష్ణ ఎందుకు రంగంలోకి దిగారు?
August 31, 2020 / 04:33 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన 139మంది అత్యాచారం కేసు భారీ మలుపు తీసుకుంది. ఇందులో నిజానిజాలు తెరపైకి వచ్చాయి. తనపై 139మంది అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నల్గొండ యువతి…
139మంది అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్.. 139మంది రేప్ చెయ్యలేదు, యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు
August 31, 2020 / 01:17 PM IST139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు…
139మంది అత్యాచారం కేసు.. యాంకర్ ప్రదీప్కి ఎలాంటి సంబంధం లేదు, మొదటి దోషి మీసాల సుమన్, రెండో దోషి డాలర్ భాయ్, సంచలన నిజాలు చెప్పిన మందకృష్ణ మాదిగ
August 31, 2020 / 01:03 PM ISTHyderabad Rape Victim on Anchor Pradeep: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ…
139మంది అత్యాచారం కేసు.. 40శాతం మందికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, సీబీఐ విచారణకు మందకృష్ణ మాదిగ డిమాండ్
August 31, 2020 / 12:16 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని మందృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధితురాలికి,…
139మంది అత్యాచారం కేసు.. డాలర్ భాయ్ కోసం పోలీసుల వేట, ఆఫీసులో అమ్మాయిల సర్టిఫికెట్లు, ఆడియో టేపులు
August 30, 2020 / 03:00 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న యువతిపై 139 మంది అత్యాచారం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న డాలర్ భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి కోసం సీసీఎస్…
139 మంది రేప్ కేసు విచారణలో సంచలన విషయాలు, వెలుగులోకి డాలర్ భాయ్ బెదిరింపులు
August 28, 2020 / 01:34 PM IST139 persons rape case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోమాజీగూడకు చెందిన…