-
Home » 143 more deaths
143 more deaths
కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..
February 15, 2020 / 05:12 AM IST
కరోనా(కొవిడ్-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�