Home » 15
ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు
15 వేల అడుగుల ఎత్తులో దుప్పటిలా పరచుకుని ఉన్న మంచులో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలో గస్తీ నిర్వహిస్తున్నారు మన ఐటీబీపీ జవాన్లు. దేశ రక్షణలో జవాన్ల శౌర్యానికి, దృఢ సంకల్పానికి ఇంతకన్నా...
చైనాలోని టిబెట్ పర్వత ప్రాంతంలో 15వేళ ఏళ్ల నాటి వైరస్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి మంచులో గడ్డకట్టి ఉన్నాయని తెలిపారు.
కరోనా సంక్షోభ సమయంలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద
హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం చేస్తున్నారు. ఓపీ సేవలు అం
అది మనిషి పాదముద్రేనా? చూడటానికి అచ్చం మనిషి పాదముద్రలానే ఉంది. ఇది ఈనాటిది కాదు.. కొన్నివేల ఏళ్ల నాటి పాదముద్ర. మనిషి పాదముద్రను పోలిన పాదముద్రను ఇటీవల సైంటిస్టులు గుర్తించారు.
1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె�
టషీగంగ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ మన దేశంలో ఉంది. అది హిమాచల్ప్రదేశ్లోని టషీగంగ్. రాష్ట్రంలోని లాహౌల్ -స్పితి జిల్లాకు చివరిగా..చైనా సరిహద్దుల్లో ఉన్న గ్రామం. లోక్సభ ఎన్నికలు-2019 కోసం తొలిసారిగా