Home » 16
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు.
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది క
Indian Army doctors surgery : భారత ఆర్మీకి చెందిన వైద్యులు మరో ఘనత సాధించారు. అతి శీతల వాతావరణంలో 16 వేల అడుగుల ఎత్తులో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్కు సరిహద్దులోనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. తూర్పు లఢక్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్
కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది.