170 missing

    ఉత్తరాఖాండ్ బీభత్సం.. 170మంది గల్లంతు.. ఏడుగురు మృతి

    February 8, 2021 / 09:14 AM IST

    Uttarakhand: గర్వాల్ హిమాలయ పర్వతాల్లో.. చమోలీ జిల్లా తపోవన్ ప్రాంతంలోని రైనీ గ్రామంలో జరిగిన ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. 2013కేదర్‌నాథ్ ఘటనను తలపిస్తున్న ఈ ప్రమాదంలో ఏడుగురి మృతదేహాలు వెలికితీసినట్లు కన్ఫామ్ చేశారు. ఈ ప్రమాదంలో మరెంత మంది ప్ర�

10TV Telugu News