18 Injured

    ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 11 మంది దుర్మరణం

    January 10, 2021 / 04:15 PM IST

    11 people killed in Indonesia landslide, 18 injured : ఇండోనేషియాలో కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి చెందారు. ఇండోనేషియా పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మరణించగా, మరో 18 మందికి గాయాలయ్యాయని ఇండోనేషియా అధికారులు పేర్కొన్నార�

    విహారంలో విషాదం : లోయలో పడ్డ బస్సు..24మంది మృతి

    December 2, 2019 / 05:22 AM IST

    టునీషియా దేశంలోని  ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు టునీస్ రాజధాని నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్ కు ఎయిన్ స్నోస్సీ  సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమ�

10TV Telugu News