-
Home » 1st odi
1st odi
India vs New Zealand: తొలి వన్డేలో టీమిండియా విజయ దుందుభి.. కోహ్లీకి సెల్యూట్ కొట్టాల్సిందే..
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
ఉత్కంఠభరిత పోరులో టీమిండియాదే గెలుపు.. భారత్ ను భయపెట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు..!
చివరి వరకు పోరాట పటిమ చూపింది. కానీ, ఓటమి తప్పలేదు.
భారత్తో తొలి వన్డే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ మనదే.. కుల్దీప్కు నో చాన్స్.. టీమిండియా తుది జట్టు ఇదే..
IND vs AUS : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఇవాళ పెర్త్లో ప్రారంభమైంది.
కుర్రాళ్లు కుమ్మేశారు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..
బ్యాటర్లే కాదు మన బౌలర్లూ చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.
ఏం కొట్టావ్ భయ్యా.. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీల వర్షం..
అతడి టాలెంట్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కుర్రాడే అయినా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం, ఆమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు.
Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్పై భారత్ భారీ స్కోరు
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
Rohit Sharma: వరల్డ్ కప్ కోసం బలమైన జట్టు తయారు చేయడమే లక్ష్యం: భారత కెప్టెన్ రోహిత్ శర్మ
బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం ని�
India vs New Zealand: రేపే ఉప్పల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ వన్డే.. పోలీసులు చెప్పిన సూచనలివే
చాలా కాలం తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటంతో తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన�
India vs Sri Lanka: ముగిసిన భారత ఇన్నింగ్స్.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. శ్రీలంక లక్ష్యం 374 పరుగులు
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.