Home » 1st odi
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం ని�
చాలా కాలం తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటంతో తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన�
తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 373 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ అందరూ రాణించగా, విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఆరంభం నుంచి లంక బౌలర్లపై విరుచుకుపడింది.
బంగ్లాదేశ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్తో టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. నేటి ఉదయం 11.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది.
న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియాతో శనివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా ఆడనున్నట్లు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి..
33 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్ క్రమ్, మహరాజ్, తబ్రెయిజ్ షంసి తలా ఒక వికెట్ తీశారు...
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ నేటి నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్.. పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది.