Home » 20 killed
కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఓ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జైల్లో ఖైదీల మధ్య నాయకత్వ వివాదం తలెత్తడంతో జరిగిన ఘర్షణలో 20 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన ఈక్వెడార్లోని క్యూన్వా నగరానికి సమీపంలోని టురి జైలులో ఆదివారం తెల్లవారు జామున ...
పెరూలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మరో 30మంది గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
పాకిస్తాన్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది.
పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.
కాందహార్ : ఆఫ్ఘనిస్థాన్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రావిన్స్ను వరదలు ధాటికి భారీ వర్షాలు..వరదలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలువులు గల్ల�