2019 general elections

    మమతా బెనర్జీనే కీలక పాత్రధారి.. 2019 ఎన్నికలతో పోలిస్తే.. 2024లోనే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయి!

    April 13, 2024 / 07:00 PM IST

    Chidambaram Comments : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కీలక పాత్రధారిగా పి.చిదంబరం పేర్కొన్నారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని అభివర్ణించారు.

    ఆ ట్వీట్లను తక్షణమే డిలీట్ చేయండి : ట్విట్టర్ కు ఈసీ సూచన

    May 16, 2019 / 10:30 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

    పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు: అఖిలేష్ భార్యకు షాక్

    April 29, 2019 / 09:39 AM IST

    లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు. రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడి నుంచి సమాజ్వాది పార్టీ గెలుస్తున్నా…గడచిన 5 ఏళ్లలో నియోజక వర్గంలో ఏమి అభివృధ్ది జర�

    ఓటేసిన సూపర్ స్టార్: ఓటేయాలని పిలుపు

    April 18, 2019 / 02:35 AM IST

    రెండవదశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలబ్రిటీలు ఉదయమే పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తున్నారు. తమిళనాడులో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్�

    సౌత్ పై కన్నేసిన బాలీవుడ్ హీరోయిన్

    March 29, 2019 / 11:20 AM IST

    ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఓ స్టార్ డైరెక్టర్.. టాలివుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు.. ఇలా త్రిబుల్ స్టార్స్ తో రాబోతున్న ఓ సినిమా ఆడియన్స్ ని ఊరిస్తోంది.

    పెద్దపల్లి రాజకీయాలు : వివేక్ సంచలన నిర్ణయం

    March 25, 2019 / 05:47 AM IST

    పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్..వెంకటేశ్ నేతకానికి టికెట్ కన్ఫాం చేశారు. దీనితో ప్రభుత్వ సలహాదారు పదవికి వి�

    ఓటుకు నోటు పంచుతామని వచ్చి గొలుసు కొట్టేశారు

    March 23, 2019 / 05:03 AM IST

    ఓవైపు ఎన్నికల హడావుడి ఉండగానే కొందరు వ్యక్తులు మాత్రం దోపిడీలకు ఎన్నికలనే అస్త్రంగా మలచుకుంటున్నారు.

    126 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల

    March 14, 2019 / 05:40 PM IST

    ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి టీడీపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందానని ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాత్రి 11 గంటలు దాటిన తర్వాత 126మందితో కూడిన జాబితా విడుదల చేసింది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి తాను చేపట్టిన సంక్

    మేడారంలో తిరుగువారం పండుగ ప్రారంభమైంది

    February 27, 2019 / 07:42 AM IST

    మేడారం సమ్మక్క సారక్క దేవాలయంలో తిరుగువారం పండుగ ప్రారంభమైంది. మేడారంలో జాతర పూర్తయిన తర్వాత తిరుగువారం పండుగను నిర్వహించడం ఆనవాయితీ. సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు జరిగిన సంగతి తెలిసిందే. మినీ జాతరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో

    సెన్సెక్స్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్

    February 27, 2019 / 05:24 AM IST

    భారతీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం(ఫిబ్రవరి 27,2019)న  లాభాలతో దూసుకెళ్తోంది. సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 36,138 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10,918 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలహాబాద్‌ బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌లను RBI.. PCA నుంచి తొలగించిన విషయం తెలిస

10TV Telugu News