Home » 2019 Lok Sabha elections
First Phase of LS polls 2024 : ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది.
2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.
భారీగా చేరికలు, వలస నేతల హడావుడితో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తుండటంతో నేతలు పార్టీలు మారుతుండగా.. నాయకులు సీట్లను డిసైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న తెలుగుద�
కర్నాటక : రాష్ట్రంలో ఇంకా రాజకీయ సంక్షోభం క్లోజ్ కాలేదు కానీ మరో ఆసక్తికర అంశం మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. అదే మాజీ సీఎం అయిన సిద్ధరామయ్యకు అందిన ఓ గిఫ్ట్ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెబ్బల్ బైరది సురేష్…మెర్సిడెజ్ బెంజ్ కారును �