Home » 2019 Lok Sabha polls
ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు.. ఇంకా ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంది అనేది కూడా కోడ్ భాషలో రాసి ఉంది. ఈ పత్రాల్లోని లెక్కలు,
ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.
ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో పలు సర్వేలు ఏమి చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో లోక్సభ స్థానాలకు నిర్వహించిన సర్వేలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్�
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుద�