Home » 2019
కాన్సెప్ట్ పేరు చెప్పి సినిమా అద్బుతం.. మహాద్బుతం అని హైప్ క్రియేట్ చేస్తారు. ట్రైలర్లు, టీజర్స్ తో..ఆడియన్స్ లో క్యూరియాసిటీ కట్టలు తెంచుకునేలా చేస్తారు. తీరా..బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే.. బోర్ కొట్టిస్తోన్న కాన్సెప్ట్ �
ప్రియాంక, నిక్ మధ్య గొడవలు రావడానికి రీజన్స్ కూడా ఇంగ్లీష్ మ్యాగజైన్ లో వివరంగా రాశారు. పెళ్లికి ముందు నిక్ జీవితం
టాలివుడ్ లో ప్రొడ్యూసర్స్ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లు తయారైంది. పెద్ద హీరోలతో సినిమా చేస్తే వాళ్లు కోరిన కోర్కెలన్నీ తీర్చాల్సి వస్తోంది. బాబు బయిటికెళ్తే గొడుగుపట్టాలి.. బాబు ఫ్యామిలీ టూర్ కి వెళ్తే టిక్కెట్లు బుక్ చేయాలి.. బాబు బర�
తనతో పెట్టుకుంటే ఎవరికైనా సరే చుక్కలు చూపిస్తానంటోంది.. బాలివుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఛాన్స్ దొరికితే చాలు తనకి నచ్చని వారి పై మాటల తూటాలు పేలుస్తోంది. లేటెస్ట్ గా మరోసారి.. కంగనా, హీరోయిన్ ఆలియా భట్ ని టార్గెట్ చేసింది. పనిలో పనిగా ఆలియా ప్రి
తాజాగా నితిన్ ‘సింగిల్ ఫర్ ఎవర్’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి నితిన్ ఎప్పటికీ బ్యాచిలర్గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుము�
టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తోందంటే..ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతాయి. ముఖ్యంగా యూత్ లో..విజయ్ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకే విజయ్ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. మరోసారి రౌడీ యాటిట్యూడ్ ని సిల్వర్ స్క్�
ఒకసారి మిస్సయింది.. రెండోసారి కూడా మిస్సయింది.. మూడో సారి అస్సలు మిస్ కాకూడదని గట్టిగా పిక్సయ్యాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆరు నూరైనా..అనుకున్న టైంకి మహర్షి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదండోయ్ ప్రిన్స్..ప్రమోషన్స్ లో స
ఈషా రెబ్బ.. ఈ పేరు చెబితే కొందరికి తెలియకపోవచ్చు.. అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ తో.. పెనిమిటీ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆ సినిమాతో ఈషా దశ తిరిగింది అని చెప్పొచ్చు. 30 ఏళ్ల ఈ బ్యూటీకి లేటుగా వచ్చిన సక్సెస్ మంచ�
ఇటీవల 2.0 అనే విజువల్ వండర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్తో భారతీయుడు 2 చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా సెట్స్పై ఉండగానే, ఆయన తదుపరి ప్రాజెక్ట్�
‘మహర్షి’ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్బాబు అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్�