Home » 2020
మేసే గాడిదని కూసే గాడిదని వచ్చి చెడగొట్టినట్లు.. 2018లో కొత్త రకం కథలతో, రికార్డు స్థాయి కలెక్షన్లతో తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరుకోగా.. 2019 మాత్రం కొత్త రకం కథలు కంటే ఎక్కువగా అడల్ట్ కథలే సినిమాలుగా వచ్చాయి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన కొం�
ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనుంది. మెుత్తం 1493 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధ
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 137 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద�
భారత వైమానిక దళం (IAF) ఎయిర్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ x, గ్రూప్ y ట్రేడ్స్ ఎయిర్మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2020 జనవరి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్త�
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ సూర్యుడు 2020లో వినియోగం రానున్నట్లు తెలుస్తోంది. దీనిని హెచ్ఎల్-2ఎం టోకామాక్ అని పిలుస్తున్నారు.
ఇండియన్ మారిటైమ్ యూనివర్శిటీ (IMU)లో MBA, DNS డిప్లామా కోర్సుల్లో 2020 సంవత్సరానికి గాను అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ యూనివర్శిటీ ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. కొచ్చి, కోలకత్తా, విశాఖపట్నం, ముంబై పోర్టులలో క్యాంపస్ లు ఉన్నాయి. ఇందుకు ఆసక్తి
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019కి గుడ్ బై చెప్పి 2020లోకి అడుగుపెట్టబోతున్నాము. కాగా, 2020లో సెలవులు ఎన్ని.. ఏయే రోజు సెలవు ఉంది.. పండుగలు ఏ రోజు వచ్చాయి.. ఈ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. హాలిడేస్ కు అనుగుణంగా టూర్లు ప్లా�
ఇండియన్ ఆర్మీలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’ 2020 విద్యాసంవత్సరానికి గాను వివిధ కళాశాల్లలో B.sc నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందుకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఈ కోర్సుకు ఎంపి�
జనవరి 1 నుంచి ఐస్క్రీమ్ కంటైనర్లు, ఆలు చిప్స్ కవర్లు, ప్లాస్టిక్ పాల బాటిళ్లు, షాంపు బాటిళ్లు, 10 లీటర్ల నీటి కంటే తక్కువ పట్టే ప్లాస్టిక్ బాటిళ్లతో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని డైరక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది.&n
పదోతరగతి క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయనున్నట్లు గురువారం (సెప్టెంబర్ 26, 2019)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు. వివరాలు.. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం స