Home » 2025
నిజంగా వాళ్లు చెప్పింది జరుగుతుందా? వాళ్ల జోష్యాలను నమ్మొచ్చా? ఆ ఇద్దరు చెప్పినట్లే ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఉన్నాయా? 2025 నిజంగా నరకం కాబోతోందా?
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన
మిగ్ యుద్ధ విమానాలకు భారత సైన్యం త్వరలో వీడ్కోలు పలకనుంది. 2025కల్లా సైన్యంలోంచి ఈ విమానాలను పూర్తిగా తొలగించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం మన సైన్యం దగ్గర నాలుగు స్క్వాడ్రన్ల మిగ్ విమానాలున్నాయి.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2009లో జాతీయ జీవ ఇంధన విధానాన్ని అమలు చేసింది. ఆ తర్వాత, జూన్ 4, 2018న దాని స్థానంలో బయో ఇంధనంపై జాతీయ విధానం-2018ని నోటిఫై చేసింది.
కేంద్రప్రభుత్వ ఫేమ్ 2 పథకం కింద 7మీటర్ల పొడవైన బస్సులకు రూ.35 లక్షలు, 9 మీటర్ల బస్సులకు రూ.45 లక్షలు, 12 మీటర్ల బస్సులకు రూ.55 లక్షల మూలధన రాయితీ లభిస
నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్