215 Died

    కొలంబో కకావికలం : 10 ఏళ్ల తర్వాత పేలుళ్లు

    April 22, 2019 / 01:05 AM IST

    శ్రీలంక… ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నఈ దేశం ఇప్పుడు ఉగ్రదాడితో చిగురుటాకులా వణికిపోయింది. తమిళ ఈలం సమస్య సద్దుమణిగిన తర్వాత పదేళ్లుగా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న శ్రీలంక ప్రజలు వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో భయకం�

10TV Telugu News