24 hours

    ఏపీని టెన్షన్‌ పెడుతోన్న కరోనా…24 గంటల్లో 19 పాజిటివ్‌ కేసులు

    April 10, 2020 / 12:33 AM IST

    కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

    ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి

    April 7, 2020 / 02:56 AM IST

    ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే

    ఏపీలో 252కు చేరిన కరోనా కేసులు…24 గంటల్లో 60 మందికి పాజిటివ్ 

    April 5, 2020 / 09:24 PM IST

    మర్కజ్‌ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.

    కరీంనగర్ సేఫ్…ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదు : సీఎం కేసీఆర్ 

    March 21, 2020 / 11:08 AM IST

    కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.

    అవసరమైతే టోటల్ షట్‌డౌన్ : సీఎం కేసీఆర్

    March 21, 2020 / 10:56 AM IST

    తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.

    జాగ్రత్త పడండి : 24 గంటలు నీటి సరఫరా బంద్..ఎక్కడంటే

    January 27, 2020 / 01:55 AM IST

    గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్‌లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం

    హైదరాబాద్‌లో 6న వాటర్ సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలు ఇవే

    January 4, 2020 / 05:50 AM IST

    హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్‌-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్‌నగర్‌, ఆటోనగర్‌, వైశాలీనగర్‌, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌ దేవరపల్లి

    మహా తుఫాన్ బీభత్సం : తమిళనాడు, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు

    November 1, 2019 / 11:10 AM IST

    భారీ వర్షాలతో మహా తుఫాన్‌తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్

    నగరవాసులకు గుడ్‌న్యూస్: 24 గంటలు వాటర్ 

    October 5, 2019 / 08:59 AM IST

    హైదరాబాద్ నగర వాసులకు  త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది.  రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా

    జనగామ ఎంసీహెచ్‌ రికార్డ్ : 24గంటల్లో 22 డెలివరీలు

    September 21, 2019 / 08:57 AM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్‌) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్ డెలివరీలు, ఐదు స�

10TV Telugu News