Home » 24 hours
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే
మర్కజ్ సదస్సు ఏపీ కొంప ముంచింది. ఏపీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 252కు చేరాయి.
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.
గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం
హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్నగర్, ఆటోనగర్, వైశాలీనగర్, మీర్పేట, జల్పల్లి, మైలార్ దేవరపల్లి
భారీ వర్షాలతో మహా తుఫాన్తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్
హైదరాబాద్ నగర వాసులకు త్వరలో 24 గంటలు నీటి సరఫరా అందనుంది. దీని కోసం ఇప్పటికే వాటర్ బోర్డ్ అధికారులు కసరత్తులు చేపట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రజలకు నిరంతరం నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్లలో నీరు సమృద్దిగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగామ మాతా శిశు ఆరోగ్యం కేంద్రం (ఎంసీహెచ్) రికార్డ్ సృష్టించింది. కేవలం 24గంటల్లో 17 నార్మల్ డెలివరీలు, ఐదు స�