24 hours

    భయపెడుతున్న గణాంకాలు: నిమిషానికి 36మందికి కరోనా.. గంటకు 32కి పైగా మరణాలు

    July 30, 2020 / 01:46 PM IST

    కరోనా వైరస్ గణాంకాలు దేశంలో భయంకరంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో సంక్రమణ ఇప్పటికీ అమెరికా, బ్రెజిల్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సంక్రమణ పెరుగుతున్న రేటు ఆందోళన కలిగిస్తుంది. గత 24గంటల్లో అంటే బుధవారం (29 జులై 2020) ఉదయం 8 గంటల నుంచి గురువారం(30 జులై 202

    కరోనా టెర్రర్: 24 గంటల్లో 2.8లక్షల కేసులు..

    July 30, 2020 / 09:24 AM IST

    కరోనా వైరస్ భీభత్సం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 213 దేశాలు మరియు ప్రాంతాలు కరోనా ప్రభావితం అయి ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2.80 లక్

    ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు, 58 మంది మృతి

    July 28, 2020 / 09:28 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆ

    బయటకు వచ్చారో : ఏపీలో ఆ జిల్లాలో కర్ఫ్యూ

    July 19, 2020 / 06:13 AM IST

    ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�

    24గంటల్లో 34వేలకు పైగా కరోనా కేసులు

    July 18, 2020 / 11:01 AM IST

    భారత్‌లో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఒక్క రోజులో అమెరికా తరువాత ఎక్కువ కరోనా కేసులు భారతదేశంలోనే నమోదయ్యాయి. బ్రెజిల్‌ను దాటి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో 1 మిలియన్ కేసులను భారత్ దాటింది. గత 24

    వరుసగా 5వ రోజు 20వేలకు పైగా కేసులు.. 20వేల మార్క్ దాటిన మరణాలు

    July 7, 2020 / 12:27 PM IST

    నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్‌లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్‌లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. �

    బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్

    May 16, 2020 / 05:29 AM IST

    బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని ల�

    భారత్‌లో 85వేల మార్క్ దాటిన కరోనా కేసులు

    May 16, 2020 / 05:10 AM IST

    భారత దేశంలో కరోనావైరస్ కేసులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరుకుంది. దీంతో 85,000 మార

    వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ

    April 19, 2020 / 12:16 PM IST

    ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు సమాచారం. వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చర్యలను �

    భారత్ లో కరోనా రాకాసి : 24 గంటలు..కొత్త 896 కేసులు..37 మరణాలు

    April 11, 2020 / 02:10 AM IST

    భారత్లో కరోనా వైరస్ జడలు విప్పుతూనే ఉంది. ఓవైపు లాక్డౌన్ గడువు దగ్గరకు వస్తుంటే…. మరోవైపు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా క�

10TV Telugu News