Home » 24 hours
దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 13లక్షల 91 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.
రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా మరో 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణా రాష్ట్రంలో ...
దేశంలో కరోనా సంక్రమణ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రియాశీల కేసులు చాలా రోజుల తర్వాత తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 499 కరోనా కేసులు నమోదయ్యాయి.
పూరీ జగన్నాథుడు కొలువైన పూరీ నగరం అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో వలెనే రోజంతా అంటే 24 గంటలు మంచినీటి సరఫరాను అందించే నగరంగా పేరొందింది. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే పరిశుభ్రమైన నీటిని 24గంటలు అందిం�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�
కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తోందా? అనే భయాందోళనలకు కలుగుతున్నాయి గత 24 గంటల్లో నమోదు అయిన మరణాల సంఖ్య చూస్తుంటే. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.