Home » 24 hours
భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.
దేశంలో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 39 మంది మృతి చెందారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ
భారత్లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు..
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి.
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలను గురి చేస్తోంది.
నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.