241 runs

    భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్

    November 23, 2019 / 11:55 AM IST

    బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాన�

10TV Telugu News