-
Home » .
.
తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Union Minister Nitin Gadkari : అలా జరిగితే.. చెన్నై నుండి బెంగళూరుకు రెండు గంటల్లో ప్రయాణం చేయొచ్చు..
బెంగళూరు - చెన్నై ఎక్స్ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది.
Bihar: పెళ్లయిన మూడోరోజే ప్రియుడితో భర్తను హత్య చేయించిన వధువు.. వారంలోనే ప్రియుడుకూడా మృతి.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు
పెళ్లయిన మూడోరోజే నవ వధువు తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన జరిగిన వారంరోజుల్లోనే ప్రియుడు కూడా మరణించాడు. వరుస మరణాలపై పోలీసులు విచారణ చేపట్టగా నవవధువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??
2022 సగం అయిపోయింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి అన్ని సినిమాల్ని ఈ సంవత్సరం.......
Sidhu Died: కాంగ్రెస్ లీడర్ సిద్ధూ తుపాకీ కాల్పుల్లో మృతి
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్
గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అ
Karnataka BJP : సీఎం సమక్షంలోనే రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వాగ్వివాదం
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.
UP Election : శ్రీకృష్ణా..యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రం ఇదే!
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"
T20 World Cup 2021: టీమిండియాతో మ్యాచ్కు ముందు అంపైర్ సస్పెండ్
ఇంగ్లీష్ అంపైర్ మైకేల్ గాఫ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గైర్హాజరీ అవడానికి అదే కారణం.
Hindus Only: జాబ్స్ అప్లై చేసుకోండి.. కేవలం హిందువులకు మాత్రమే
జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కాంట్రవర్సీగా మారింది. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ పలు పోస్టులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది.