Home » .
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
బెంగళూరు - చెన్నై ఎక్స్ప్రెస్ వే బెంగళూరు శివార్లలోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలమీదుగా వెళ్తుంది.
పెళ్లయిన మూడోరోజే నవ వధువు తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన జరిగిన వారంరోజుల్లోనే ప్రియుడు కూడా మరణించాడు. వరుస మరణాలపై పోలీసులు విచారణ చేపట్టగా నవవధువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
2022 సగం అయిపోయింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి అన్ని సినిమాల్ని ఈ సంవత్సరం.......
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అ
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"
ఇంగ్లీష్ అంపైర్ మైకేల్ గాఫ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గైర్హాజరీ అవడానికి అదే కారణం.
జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కాంట్రవర్సీగా మారింది. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ పలు పోస్టులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది.