Home » 258 cases
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికం