-
Home » 28
28
24 గంటల్లో 28 వేలకు పైగా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవే!
కరోనా వైరస్ నాశనాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు బారీగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రతిరోజూ ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు భారతదేశం నుంచే వస్తున్నారు. మొదటిసారి, 24 గంటల్లో 28 వేలకు పైగా కొత్త కరోన�
భారత్లో పంజా విసురుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు 28,380, మృతులు 886
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. నిన్న కొత్తగా 1436 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 28, 380 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో 886 మంది మరణించారు. కరోనాతో పోరాడి కో�
ఒక్క వీడియోను 28,763 సార్లు చూసిన నెటిజన్
యూట్యూబ్లో ఏదైనా వీడియో బాగా నచ్చితే వంద సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న బ్లాక్ విడో సినిమా టీజర్ను 28,763 సార్లు వీక్షించాడట.
ఘోర రోడ్డు ప్రమాదం : 28మంది దుర్మరణం
ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై
అమెరికా-ఉత్తరకొరికా : ట్రంప్..కిమ్ జోంగ్ మరోసారి భేటీ
అమెరికా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెలలో ‘అణు సమావేశం’ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పార్లమెంట్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27, 28 త