Home » 2nd Test
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి సెషన్లోనే రెండు వికెట్లను కోల్పోగా ఆట ముగిసేసరికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్ల
క్లీన్ స్వీపే లక్ష్యంగా కోహ్లీసేన మరో టెస్టుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడనున్న ఆఖరి మ్యాచ్ కావడంతో.. చివరి అవకాశాన్ని వాడుకోవాలని ఆరాటంలో ఉన్నప్పటికి కరేబియన్ల సత్తా అనుమానంగానే కనిపిస్తోంది. టీ20 సిరీస్ను 3-0తో, వన�