Home » 3 children
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.
పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయ�
ఇద్దరు కూడా వద్దు ఒక్కరే ముద్దు అంటూ ఒకప్పుడు చెప్పిన చైనా.. ఇప్పుడు ముగ్గుర్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. చైనాలో సంతానంపై పరిమితులను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.
కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట శాపంగా మారుతోంది.