Home » 3 months
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర
క్రెడిట్ కార్డు వాయిదాల చెల్లింపులపై ఆర్థిక సంస్థలకు మూడు నెలల మారటోరియానికి అనుమతించినట్టు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావంతో మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియ�
సంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. ఉద్యోగుల భవిష్యనిధి (EPF) కింద ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీస్ షేర్ రెండింటిని వచ్చే మూడు నెలల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం ప్రకటించింది. రూ.15వేల ల�
చట్టప్రకారం జరుగనందువల్ల నడిగర్ సంఘం ఎన్నికలు చెల్లవంటూ వేసిన పిటీషన్పై కీలక తీర్పు ఇచ్చింది మద్రాసు హైకోర్టు. నటుడు విశాల్, నాజర్, కార్తీ వర్గానికి షాక్ ఇస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికలు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. గత ఏడాది జూన్ 23వ తేదీన న�
మోటార్ వెహికల్ యాక్టు నిబంధనలు అమలు చేయడానికి టైం తీసుకోవాలని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధించిన టైంలో అన్ని పత్రాలు దగ్గర పెట్టుకోవాలని వాహనదారులకు సూచిస్తోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తా�