Home » 3 months
4జీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవల్లోకి ఎంటరవుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్తో అతి తక్కువ ధర 184 డాలర్ల (రూ.15 వేలు)కు లాప్టాప్ డెవలప్ చేస్తుందన�
‘చీకటిగా ఉందని చింతిస్తూ కూర్చోకు ఓ చిరుదివ్వెను వెలిగించుకో‘ అనే మాటను నిజం చేసుకున్నారు ఆ గ్రామస్తులు. 3 నెలలు సూర్యుడు ఉదయించని గ్రామస్తులు కొత్త సూర్యుడిని తయారు చేసుకున్నారు.
అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం మొదలైందో ఇక అంతే. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మానవత్వం మరిచి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 30కిలోల బరువైన గొలుసులతో
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
పెళ్లంటే ఒకరితో ఏర్పడే బంధం.. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి బతుకుతామనే నమ్మకం అనే వాటిని పక్కకు పెట్టేసింది ఆ మహిళ. పెళ్లిని కూడా డబ్బు సంపాదించడం కోసం వాడేసింది. పలువురిని పెళ్లి చేసుకుని వాళ్లు పెట్టిన బంగారంతో ఉడాయించింది. భర్త కోసం భార్య �
న్యూఢిల్లీలోని 140 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ల చుట్టూ ఉన్న 48 వేల మురికివాడలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురికివాడల తొలగింపుపై ఏ కోర్టు స్టే ఇవ్వకూడదని కోర్టు ఆదేశించింది. రైల్వే లైన్ చుట్టూ ఆక్రమణలక�
ఉపాధి పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈఎస్ఐసీ (ESIC) నిబంధనలు సడలించాలని నీతి ఆయోగ్ – కేంద్ర ఆర్థిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. మూడు నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాతం చెల్లించాలని తాజాగా నిర
ఫీజుల పేరుతో లక్షలు లక్షలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల గురించి విన్నాం. ఫీజు కట్టలేని విద్యార్థులతో అమానుషంగా వ్యవహరించిన ప్రిన్సిపాళ్లు, టీచర్ల గురించి విన్నాము. ఇలాంటి వార్తలు విన్న ప్రత�
బెంగళూరుకు చెందిన వ్యక్తి కొత్త లగ్జరీ కారు కొనేందుకు చూస్తూ ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయాడు. అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పి 3నెలల తర్వాత తాను మోసపోయినట్లు తెలుసుకున్నాడు. ఖలీల్ షరీఫ్ అనే వ్యక్తి లగ్జరీ కారు తక్కువ రేటులో �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదై ఏవైతే రెడ్జోన్లుగా ప్ర�