Home » 30 injured
డైమండ్ సిటీ హోటల్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 10 అంతస్థుల భవనంలో పై అంతస్తుల్లో ఉన్న డైమండ్ సిటీ క్యాసినో హోటల్లో అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో 10మంది సజీవంగా దహనం అయిపోయారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంల�
పెరూలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మరో 30మంది గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెంది