Home » 30PERCENT
October Sees First Monthly Fall In India భారత్ లో కరోనా ఉధృతి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ లో కొత్త కేసుల విషయంలో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం రోజుకు 50 వేలలోపే దేశంలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెప్ట
బంగారం…ధరల్లో కొత్త కొత్త రికార్డులను తిరగరాస్తోంది. కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ వచ్చి.. ఇప్పుడు డబుల్ స్పీడ్తో దూసుకెళుతోంది. భారతదేశంలో ఈ ఏడాది బంగారం రేట్లు 30% పెరిగాయి. ఎంసీఎక్స్లో మొదటిసారి 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 మార్క్ దాటింద�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ