33 years back

    Court Judgement: అత్యాచారం కేసులో 33 ఏళ్ల తర్వాత శిక్ష ఖరారు.

    May 14, 2021 / 08:00 PM IST

    అత్యాచారం జరిగి 33 ఏళ్ళు అయింది.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఓ మహిళకు గురువారం శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే 1988 జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం ఓ మహిళ పాత్ర ఉందని భింగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోద�

10TV Telugu News