-
Home » 4
4
Hailstorm In Assam : అస్సాంలో వడగళ్ల వాన బీభత్సం, 4500 ఇళ్లు ధ్వంసం
అస్సాంలో వడగళ్ల వానవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి (డిసెంబర్ 27,2022) మంగళవారం ఉదయం కురిసిన ఈ వడగళ్ల వాన వానకు దిబ్రూఘర్, చరైడియో, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల్లోని 4,500ల ఇళ్లు దెబ్బతిన్నాయి.
PMGSY: ప్రధాన మంత్రి సడక్ యోజన కింద పడకేసిన 4,000 ప్రాజెక్టులు
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన భూభాగాలు, తక్కువ పని కాలం వంటి సమస్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు గల రాష్ట్రాలలో ఈ పనులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో జాప్యానికి ఇది ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ
Cisco Lay Off : బడా కంపెనీల బాటలోనే సిస్కో .. 4,000మంది ఉద్యోగులు తొలగింపు
ఉద్యోగుల తొలగింపులో బడా కంపెనీల బాటలోనే నడుస్తోంది సిస్కో సంస్థ .. 4,000మంది ఉద్యోగుల్ని తొలగింపు షురూ చేసింది.
Russia-Ukraine war : ‘బతికే ఒక్కరోజైనా హ్యాపీగా ఉందాం’ యుద్ధభూమి ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!
మరుభూమిగా మారిన యుక్రెయన్ లో ఓ పక్క బాంబుల మోత..మరోపక్క వివాహాల సందడి. ఐదు నెలలుగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తున్న దారుణ పరిస్థితుల్లో కూడా యుక్రెయిన్ వాసులు తాము చనిపోతామేమో అనే భయాన్ని వదిలి ఉన్నన్ని రోజులైన సంతోషంగా జీవిం�
New Parliament : 404 చెట్లు తొలగింపుకు పరిహారంగా 4040 మొక్కలు నాటాలి..రూ.2.30 కోట్లు డిపాజిట్ చేయాలి
కొత్త పార్లమెంటు భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంటు భవనప్రాంగణంలోని 404 చెట్లను తొలగించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి పరిహారంగా 4,040 మొక్కలు నాటాలని ఉత్తర్వులు.
Bombay HC : ఒక ఫ్లాట్ ఉన్నవాళ్లకు 4,5 కార్లు ఉండటం కుదరదు: బాంబే హైకోర్టు
అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా �
Assam : 4,444 దీపాలు వెలిగించి..కరోనా మృతులకు ఘన నివాళి
అస్సాంలో రెండు గ్రామాలక చెందిన ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4,444 మట్టి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారికి కోసం వినూత్న రీతిలో ని�
Covid India: కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాలు తగ్గట్లేదు..
దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు.
127 దేశాలకు పాకిన కరోనా…4,973 మంది మృతి
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 973కి చేరింది.
మేం వయసుకు వచ్చాం: మన శరీరంలో 3 విభిన్న మార్పులివే!
శరీరానిదే వయస్సు. ప్రతి జీవికో వయస్సు పరిమితి ఉన్నట్టే.. అందులో ఎన్నో దశలు కూడా ఉంటాయి. వందేళ్ల మనిషి జీవితకాలంలో మొత్తం ఎన్ని దశలు ఉంటాయంటే..